పహల్గామ్ లో ఉగ్రదాడి కలకలం

24 మంది మృతి, ఐదుగురి పరిస్థితి విషమం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బైసారన్ మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో కనీసం 24 మంది మృతి చెందారు, 10 మందికి పైగా గాయపడ్డారు . ఈ దాడి భారతీయ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, పహల్గాం ప్రాంతంలో ఇటీవల కాలంలో…
