Kartavya bhavan: కర్తవ్య భవన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ

దిల్లీ, ఆగస్ట్ 6: దేశ రాజధాని దిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. వాటిలో మొదటిదైన కర్తవ్య భవన్ను(Kartavya Bhavan) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం ప్రారంభించారు. కేంద్ర పట్టణ వ్యవహారాల…
