రెండో విడత పోలింగ్ ప్రశాంతం

– కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రెండో విడతలో భాగంగా చిగురుమామిడి, తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, శంకరపట్నం మండలాలలో ఆదివారం ఎన్నికలు…
