అభిషేకం టిక్కెట్ ధరలపై దుమారం
కాణిపాకం ఇవోపై బదిలీవేటు చిత్తూరు, అక్టోబర్ 8 : అభిషేకం టికెట్ ధరను భారీగా పెంచి వివాదానికి తెరలేపిన కాణిపాకం ఆలయ ఇఒ సురేష్బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన ఇఒగా కర్నూలులో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనరుగా పనిచేస్తున్న రాణా ప్రతాప్ను ఇన్ఛార్జి ఇఒగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనరు…
