Tag #Kaleswaram case #adjourned #High court

కాళేశ్వరంపై విచారణ జనవరికి వాయిదా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌కాళేశ్వరం కమిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్‌ ‌దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో 3 వారాలు గడువు ఇచ్చింది. కేసీఆర్‌తోపాటు హరీష్‌ ‌రావు, స్మితా సబర్వాల్‌, ఎస్‌కే జోషికి 3 వారాల గడువు ఇచ్చిన ఉన్నత…

You cannot copy content of this page