మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసికోవొద్దు కాళేశ్వరం ప్రాజెక్టుపై హై కోర్ట్ కీలక తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు బుధవారం కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరియు…
