కాళేశ్వరం వివాదం మధ్య నష్టపోతున్న రైతులు

తెలంగాణ సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ప్రచారం చేసిన ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’ నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహా రణరంగంగా మారింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటు, లీకేజీల చుట్టూ తిరుగుతున్న వివాదం… ఇంజనీరింగ్ లోపాల నుండి రాజకీయ కక్షసాధింపుల వైపు మళ్ళింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ ఏ) నివేదికల ప్రకారం…
