సుప్రీం చీఫ్ జస్టిస్ పై దాడి ఆది కాదు అంత్యమూ కాదు?

“ముస్లిములకు చెందిన వక్ఫ్ బోర్డులో మతేతరులు ఉండవచ్చు. హిందూ మతానికి చెందిన ఆలయాల్లో మతేతరులు ఉండ కూడదు. కొన్ని రాష్ట్రాల్లో లౌకికవాదులుగా ముద్ర వేసి ఏకంగా కొందరు హత్య చేయబడ్డారు.లౌకిక వాదం అంటరాని తనమైంది. ఇందుకు చాల సంఘటనలున్నాయి. కర్ణాటకలో గౌరి లంకేష్ ను తన ఇంటి వద్దనే కాల్చి చంపారు . ఈ…
