Tag #Jubiliee hills #by-election #vjp #committee #President Ramachandrarao

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు బీజేపీ కమిటీ

– నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రానున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు గారు ఐదుగురు సభ్యులతో కూడిన మానిటరింగ్‌ కమిటీని శుక్రవారం నియమించారు. పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు పాయల్‌ శంకర్‌, పార్లమెంట్‌ సభ్యుడు ఎం. రఘునందన్‌…