జూబ్లీహిల్స్ తుది ఓటర్ల జాబితా విడుదల

– మొత్తం ఓటర్లు 3.99లక్షలు – ముఖ్య ఎన్నికల అధికారి సుర్శన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు.…
