ఘనంగా ముగిసిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు
ఎల్బీ స్టేడియంలో జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్ ఆకట్టుకున్న వార్సి బ్రదర్స్ ఖవ్వాలి ఉర్రూతలూగించిన శంకర్ మహదేవన్ గానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 :: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు,…
