ఇందిర బాటలో నడుస్తున్న రేవంత్

– జర్నలిస్టుల అరెస్టు పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ప్రమాదకరమైన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటన కాంగ్రెస్…
