Tag #Jogulamba Gadwal District #Vaddepalli #AIFB councillors #meet CM

ముఖ్యమంత్రిని కలిసిన వడ్డేపల్లి ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు

– వారితో పీసీసీ చీఫ్ మహేష్, మంత్రి జూపల్లి తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్‌లో గెలిచిన ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్…