Tag #Jodhpur train launched #Ministes flag off #Kishanreddy

రైల్వే వసతుల కల్పనకు పెద్దపీట

సికింద్రాబాద్‌-జోథ్‌పూర్‌ రైలు ప్రారంభోత్సవంలో కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే కరీంనగర్‌, వరంగల్‌, బేగంపేట స్టేషన్లు అభివృద్ధి చేసి ప్రారంభించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…