జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల

– వంద శాతంతో సత్తా చాటిన ముగ్గురు తెలుగు విద్యార్థులు న్యూదిల్లీ, ఫిబ్రవరి 16: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్) పేపర్-1 ఫలితాలు వచ్చేశాయి. సోమవారం ఉదయం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.…
