జనంలోంచి… మళ్లీ వనంలోకి..

విజయవంతంగా ముగిసిన మహాజాతర తిరిగి వనంలోకి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చివరి రోజున పోటెత్తిన భక్తులు వనదేవతలను దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ వద్దిరాజు తదితరులు దర్శనాల అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం ఆర్టీసీ ప్రాంగణం వద్ద కిక్కిరిసిన క్యూలైన్లు జాతర విజయవంతానికి సహకరించిన అందరకీ మంత్రి సీతక్క ధన్యవాదాలు మేడారం,…
