Tag Janadharmo Vijayathe

ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు

“1983లో ఎం.ఎస్. ఆచార్యగారు రాసిన “ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు” అనే సంపాదకీయం ఒక పార్టీని, ఒక నాయకుడిని విమర్శించిన రాజకీయ వ్యాఖ్య కాదు. అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమంగా పెరుగుతున్న ఒక మౌలిక లోపాన్ని గుర్తించిన రాజ్యాంగపరమైన హెచ్చరిక. అందుకే నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా అది నేటి రాజకీయ పరిస్థితులను చదువుతున్నట్లే అనిపిస్తుంది..” 58 జనధర్మో…

ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు- కాళోజీ

29. జనధర్మో విజయతే ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9,   1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల”  అమలు కోసం  ప్రాంతంలో ఉద్యమం  ప్రారంభమై,  “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా  రూపొంది  గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.)    ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు. ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని…