పేదల కోసమే ‘ఆయుష్మాన్ భారత్’

` గవర్నర్తో కలిసి జన ఔషధి పరియోజన గోదాం ప్రారంభం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10: జీవన విధానంలో మార్పుల కారణంగా మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని, ప్రతి వందమందిలో 95మంది వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, పదవీ విరమణ చేసిన వారు పెన్షన్ మొత్తం వైద్య…
