ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి

రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలి.. పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని ఉగ్రమూకలకు కేంద్రం గట్టి జవాబివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (cm revanth reddy) కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా…
