కరీంనగర్ జిల్లాలో కవిత ‘జనంబాట’

– దెబ్బతిన్న పంటల పరిశీలన – శ్రీవర్షిత తల్లిదండ్రులకు పరామర్శ – ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలి – కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి – జాగృతి వ్యవస్థాపకురాలు కవిత కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 31: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో…
