ఆత్మనిర్భర భారత్కు ఐటిఐలు కీలకం

– ‘శ్రమయేవ జయతే.. శ్రమయేవ పూజ్యతే’ సాకారం – కౌశల్ దీక్షాంత్ సమరోప్ాలో ప్రధాని మోదీ – బీహార్లో ప్రారంభించిన సీఎం నితీశ్ కుమార్ న్యూదిల్లీ, అక్టోబర్ 4: ఇండస్టియ్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు (ఐటీఐ) ఆత్మనిర్భర్ భారత్కు కీలకమైన వర్క్షాప్లు అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. యువత సాధికారతకు మెగా ప్రోగ్రామ్గా ఈ ఈవెంట్ను…
