Tag #it was #the BJP #Honored #Ambedkar #Ramachandar Rao

అంబేడ్కర్‌ను గౌరవించింది బీజేపీయే

– తగిన గుర్తింపు ఇవ్వని కాంగ్రెస్‌ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజలందరికీ సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు అందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…