Tag # It is not correct #to target only one group of people. #BJP Ramachandar warns

ఒక వర్గం వారినే లక్ష్యం చేసుకోవడం తగదు

– సామరస్య వాతావరణం ముఖ్యం – పక్షపాతం లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: బాన్సువాడలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన తమ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. శాంతియుత నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, అలాంటి హక్కును…