తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలకు గుర్తింపు

పివికి భారతరత్న రావడం గర్వకారణం సిఎం రేవంత్, డిప్యూటి సిఎం భట్టిల హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని ఆర్థిక మేథావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహా రావుకు భారతరత్న దక్కడం గర్వించదగిన విషయమని సీఎం రేవంత్…
