పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి

ఒప్పందాల అమలుకు ఉన్న ఆటంకాలను తక్షణమే తొలగించాలి రియల్ టైం డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించాలి ఐటీ టవర్లను సద్వినియోగం చేయాలి.. పెట్టుబడులపై సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్…
