అక్రిడిటేషన్ల జారీ నిరంతర ప్రక్రియ

– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఆందోళన చెందవద్దన్నారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను…
