Tag isro chairman sangareddy IIT graduation ceremonytelangana iit

దేశ శ్రేయస్సు కోసం విద్యార్థుల పరిశోధనలు ఉపయోగపడాలి

-ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఐఐటీ హైదరాబాద్ లో 980 మందికి పట్టాలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 15: దేశ శ్రేయస్సు కోసం విద్యార్థులు చేసే పరిశోధనలు   ఉపయోగపడే విధంగా ఉండాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. శనివారం కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ లో 12వ స్నాతకోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…