ఇరాన్పై ఇజాయ్రెల్ భీకర దాడులు

ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్ మృతి న్యూక్లియర్, క్షిపణి సౌకర్యాలే లక్ష్యం ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం ఇరాన్పై తీవ్రమైన దాడుల శ్రేణిని ప్రారంభించింది, ఇందులో న్యూక్లియర్, క్షిపణి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు దేశంలోని ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్ మృతిచెందారు. భారీ ఆయుధాలతో సన్నద్ధమైన ఈ రెండు ప్రత్యర్థి దేశాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ప్రాంతీయ…
