ఎల్నినోతో సాగు నీటికి కష్టాలు

– సాగర్ నీళ్లు తాగడానికే సరిపోవు – రైతులు ఆరుతడి పంటలనే వేయాలి – సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర,ఆగస్ట్ 8 : ఎల్నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ…
