Tag #Irregularities #in muncipal chairmen elections #BRS complaint

మున్సిపల్‌ ‌ఛైర్మన్ల ఎన్నికలో అక్రమాలు

-ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నేతలు, కౌన్సిలర్ల దౌర్జన్యం, ఇబ్రహీం పట్నం ఎన్నిక స్టే అంశం పై ఫిర్యాదు…