ఐపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ల ఓరియంటేషన్ ప్రోగ్రాం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రాష్ట్రానికి కేటాయించిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. మందారే సోహం సునీల్(2023 బ్యాచ్) రాహుల్ కాంత్(2023బ్యాచ్), అయషా ఫాతిమా(2023 బ్యాచ్) , మనీషా నెహ్ర (2024 బ్యాచ్ )లు డీజీపీ కార్యాలయంలో వివిధ విభాగాలను సందర్శించి అక్కడ పనితీరును తెలుసుకున్నారు. మొదటగా…
