రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ
పెట్టుబడి పెట్టనున్న లాయిడ్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియచేసిన కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి ప్రారంభించాయి. తాజాగా బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థ లాయిడ్స్ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడి…
