తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి

– ‘ఒరికా’కు మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానం – ఆస్ట్రేలియాలో సంస్థ సీఈవో సంజీవ్గాంధీతో ప్రత్యేకంగా భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్బాబు కోరారు.…
