ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ స్టాల్

– దిల్లీలో భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ – తెలంగాణ స్టాల్ను సందర్శించిన విదేశీ ప్రతినిధులు – బియ్యం ఎగుమతి పెరిగితే రాష్ట్రానికి లాభం: స్టీఫెన్ రవీంద్ర న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: న్యూదిల్లీలోని భారత్ మండపం హాల్ నెం.14లో గురువారం నిర్వహించిన భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్ లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల…
