గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి

ఎన్ పిడిడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని జాతీయ గృహ కార్మికుల వేదిక(ఎన్ పిడిడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ డిమాండ్ చేశారు. గృహ కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. సుప్రీం కోర్టు…
