ముంబైలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం

– ప్రారంభించిన ప్రధాని మోదీ -రూ.19,650 కోట్లతో అదానీ ఎయిర్పోర్ట్స్, సిడ్కో నిర్మాణం ముంబై, అక్టోబర్ 8: అత్యాధునిక నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 అందుబాటులోకి వొచ్చింది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక…
