డిఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ

కేసేసిన పదిమందిలో ఒక్కరు కూడా హాల్టిక్కెట్లు ఇవ్వరా ప్రశ్నించిన హైకోర్టు… ఆగస్ట్ 28కి వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : డీఎస్సీ వాయిదా వేయాలంటూ హైకోర్టులో కేసు వేసిన పదిమందిలో ఒక్కరు కూడా డిఎస్సీ విద్యార్థులు కాదని తేలింది. వారు హైకోర్టుకు హాల్ టిక్కెట్లు అందించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గురువారం డిఎస్సీ…
