సీసీఐ, ఎస్ఐఐఎల్ పునరుద్ధరణకు చొరవ చూపండి
కేంద్ర మంత్రికి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని బుధవారం…
