Tag #inherit values #children #MP Etala Rajendar #Netaji statue #unveiling

పిల్లలకు విలువలను వారసత్వంగా ఇవ్వండి

– మహనీయుల చరిత్రలను తెలియచేయండి – సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటల  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌పిల్లలకు వారసత్వంగా ఆస్తులు కాకుండా విలువలు, సంప్రదాయాలు, దేశభక్తిని నేర్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌సూచించారు. కన్నవారిని, కన్నపిల్లలను, జీవిత భాగస్వామిని చంపుకుంటున్న ఘటనలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన విలువలే మనల్ని…