ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి

– పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి – స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించాలి – మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు విజ్ఞప్తి – సానుకూలంగా స్పందించిన పరిశ్రమల యాజమాన్యాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…
