ఒక పాపి వందమంది పుణ్యాత్ములు!

-బమ్మిడి జగదీశ్వరరావు బ్రహ్మయ్య కొయ్యబారిపోవడం చూసిన సరస్వతమ్మ ‘యేమయిందండీ’ అని ఆందోళనగా అడిగింది. ‘వీళ్ళను నేనే పుట్టించానా?’ అన్నాడా దేవదేవుడు గొంతు తడారిపోతుండగా, నేల చూపులు చూస్తూ. మగని చూపులవెంట నేలమీదకు చూసింది సరస్వతమ్మ. బ్రహ్మయ్య కాలచక్రాన్ని రవ్వంత వెనక్కి జరిపాడు. కథ వెనక్కి వచ్చింది. మొదలైన దగ్గరికి! ఎండ వొంట్లోని నీటిని చెమట…
