అర్హులైన ప్రతివారికీ ఇందిరమ్మ ఇళ్లు

– ఏప్రిల్లో మరో విడత ఇళ్ల మంజూరు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: అర్హులైన ప్రతి పేద వారికి సొంత ఇంటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర,సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్…
