ఏడాదిలోనే.. బిఆర్ఎస్ తప్పిదాలకు భారీ మూల్యం

4.50 లక్షల కుటుంబాలకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం.. సువర్ణాక్షరాలతో లిఖించదగినది.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 05 : రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించుకోవడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బిఆర్…
