రాజ్యాంగాన్ని పరిహసించిన ఇందిర

– అదేబాటలో కాంగ్రెస్ పాలకులు – గణతంత్ర వేడుకల్లో రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలరాశారని, ఇందిర, రాజీవ్ గాంధీల బాటలోనే రాహుల్ గాంధీ నడుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. భారతీయులకు మాత్రమే వోటు హక్కు ఉండాలని, ఇతర…
