ప్రయాణికుల సమస్యలపై ఆరాతీయండి

-ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశం -ఇండిగో సంక్షోభంపై మంత్రి రామ్మోహన్ దృష్టి -ఎయిర్పోర్టులకు ప్రత్యేక బృందాల తరలింపు -కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల కార్యకలాపాలపై 24 గంటల సమీక్షను…
