ఇండిగో సంక్షోభం.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే

హైదరాబాద్ ,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: పైలట్ల కొరత, చలి కాలం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది రోస్టర్ రూల్స్ నేపథ్యంలో ఇండిగో సంక్షోభంలోకి వెళ్లింది. దాంతో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే రం గంలోకి దిగింది. ఇప్పటికే పలు…
