భారతీయలు 500 ఏళ్ల కల నెరవేరింది

– అయోధ్య కోసం ఎందరో త్యాగాలు, బలిదానాలు – వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరుతుంది – ధ్వజారోహణ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అయోధ్య, నవంబర్ 25: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్…
