కాజీపేట రైల్వే తయారీ యూనిట్ 75శాతం పనుల పూర్తి

– ప్రధాని చొరవతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు – కేంద్రమంత్రి కిషన్రెడ్డి -కాజీపేల తయారీ యూనిట్ సందర్శన కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్లో 75% పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలియజేశారు. శనివారం ఆయన ఈ యూనిట్ను సందర్శించి పనుల…
