Tag Indian Society

జాతీయ ఐక్యత భావం క్రమంగా బలహీనపడుతోందా?

“1999 కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ల వద్ద “భారత్ మాతాకీ జై” అంటూ వారికి ఆహార ప్యాకెట్లు అందించే వారు కనిపించలేదు. కానీ 1962 నుంచి 1971 మధ్య కాలంలో సైనికులతో వెళ్తున్న రైళ్లు దాటితే ప్రజలు దేశభక్తి నినాదాలు చేసేవారు. “ఆపరేషన్ సిందూర్” సమయంలో కనిపించిన పక్షపాత రాజకీయ కథనాలు…