అన్ని స్థానాల నుంచి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోటీ

•పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న వెల్లడించారు. ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేషనల్ పీపుల్స్…
